న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త..
- April 05, 2018
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త. మీరు ప్రయాణించనున్న విమాన సర్వీసు రద్దు అయినా, విమానం రాకపోకల్లో జాప్యం జరిగినా, మీ సామాను పోయినా, దెబ్బతిన్నా ప్రయాణికులకు అధిక నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా ప్రతిపాదించింది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో సామగ్రి పోయినా, దెబ్బతిన్న కిలోకు మూడువేల రూపాయలు ప్రస్థుతం చెల్లిస్తున్నారు. కాని దెబ్బతిన్న సామాన్ల కోసం పరిహారాన్ని 20వేల నుంచి లక్షరూపాయల వరకు పెంచాలని విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. విమానం మిస్ అయినా, లేక పొరపాటున బోర్డింగును తిరస్కరించినా ప్రయాణికులకు రూ.3,000 నుంచి 20వేల రూపాయల వరకు పరిహారం చెల్లించాలని విమానయాన మంత్రిత్వశాఖలో ఉన్న నిబంధనలు మార్చాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







