ట్యాక్సీ ధరల్ని సవరించిన అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
- April 05, 2018
అజ్మన్:అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ట్యాక్సీ కంపెనీలకు సంబంధించి ధరల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. స్థానిక ట్రాన్స్పోర్ట్ సర్వీసులను మెరుగుపర్చడం, అజ్మన్ విజన్ 2021 లక్ష్యాన్ని చేరుకునేందుకుగాను తగిన వ్యూహాల్ని అమలు చేయడంలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ సర్వేలు, స్టడీస్ నిర్వహించిన తర్వాతే కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర ఎమిరేట్స్కి సంబంధించిన పలు విషయాల్ని పరిశీలించి, అజ్మన్లో ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని, అత్యుత్తమ సేవలు వారి నుంచి ప్రయాణీకులకు అందేలా ఈ చర్యలు చేపట్టడం జరిగింది.2.5 అరబ్ ఎమిరేట్ దినార్స్ని పెంచడం ద్వారా ట్యాక్సీ డ్రైవర్లకు ఊరట కలిగినట్లయ్యింది. అయినప్పటికీ కూడా ఇతర ఎమిరేట్లతో పోల్చితే అజ్మన్లో ట్యాక్సీ ఛార్జీలు తక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







