ట్యాక్సీ ధరల్ని సవరించిన అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
- April 05, 2018
అజ్మన్:అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ట్యాక్సీ కంపెనీలకు సంబంధించి ధరల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. స్థానిక ట్రాన్స్పోర్ట్ సర్వీసులను మెరుగుపర్చడం, అజ్మన్ విజన్ 2021 లక్ష్యాన్ని చేరుకునేందుకుగాను తగిన వ్యూహాల్ని అమలు చేయడంలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ సర్వేలు, స్టడీస్ నిర్వహించిన తర్వాతే కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర ఎమిరేట్స్కి సంబంధించిన పలు విషయాల్ని పరిశీలించి, అజ్మన్లో ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని, అత్యుత్తమ సేవలు వారి నుంచి ప్రయాణీకులకు అందేలా ఈ చర్యలు చేపట్టడం జరిగింది.2.5 అరబ్ ఎమిరేట్ దినార్స్ని పెంచడం ద్వారా ట్యాక్సీ డ్రైవర్లకు ఊరట కలిగినట్లయ్యింది. అయినప్పటికీ కూడా ఇతర ఎమిరేట్లతో పోల్చితే అజ్మన్లో ట్యాక్సీ ఛార్జీలు తక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







