ఫుజైరః లో ఎమిరేటీ వ్యక్తి మృతి
- April 05, 2018
ఫుజైరః:ఫుజైరఃలో ఎమిరేటీ వ్యక్తి ఒకరు మృతి చెందారు. మర్బా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి వున్న కారులో మృతుడ్ని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 7.45 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలియగానే, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి, ఎమిరేటీ వ్యక్తి మృతి వెనుక ఎలాంటి ఇతర కారాణాలూ లేవని పోలీసులు భావిస్తున్నారు. సహజ మరణంగానే పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







