మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు ప్రారంభం
- April 10, 2018
అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు (హాపీ సిటీస్ సమ్మిట్) మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఈ సదస్సును ప్రారంభించారు. ''మా తెలుగు తల్లికి మల్లెపూ దండ'' అనే అచ్చమై తెలుగు పాటతో సదస్సును ప్రారంభించారు. ప్రజలకు సంతోషకరమైన జీవితాన్ని అందించడమే హ్యాపీ సిటీస్ లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, పలు నగరాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డిఎ, సిఐఐ, లివబుల్ సిటీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ముగింపు సదస్సుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







