జడ్జిని అవమానించిన కేసులో గల్ఫ్ జాతీయుడికి జైలు
- April 13, 2018మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది. జడ్జిని అవమానించడం, అలాగే పోలీస్ మేన్పై దాడి చేసినందుకుగాను ఈ శిక్ష ఖరారయ్యింది. 2017 నవంబర్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. గల్ఫ్ జాతీయుడొకరు, జడ్జిని అవమానించాడు. సివిల్ కేసుకి సంబంధించి సెటిల్మెంట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మరో వ్యక్తికి డబ్బు చెల్లించాల్సిన నిందితుడు, చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోగా, న్యాయమూర్తిని నిందితుడు అవమానించడం జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు పోలీస్మేన్పైనా దాడికి పాల్పడ్డాడు. దాంతో మరో ఇద్దరు పోలీస్మేన్, నిందితుడ్ని కంట్రోల్ చేసి, హ్యాండ్ కఫ్స్ వేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు