యూఏఈ ట్రావెలర్స్కి ఎమిరేట్స్ ఎర్లీ బర్డ్ ఆఫర్
- April 16, 2018ఎమిరేట్స్ ఎయిర్లైన్, స్పెషల్ ఎర్లీ బర్డ్ ఫేర్స్ని యూఏఈ ట్రావెలర్స్కి తమ గ్లోబల్ నెట్వర్క్లోని డెస్టినేషన్స్కిగాను ప్రకటించింది. నేటి నుంచి 30 ఏప్రిల్ వరకు అడ్వాన్స్గా టిక్కెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణీకులకు స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ఎకానమీ క్లాస్ ప్రయాణీకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళేందుకోసం 795 దిర్హామ్లనుంచి ప్రయాణించే వీలుంది. యూరోప్కి ఈ ధరలు 2,135 దిర్హామ్ల నుంచి ప్రారంభమవుతాయి. వెస్ట్ ఏసియా, ఇండియన్ ఓసియన్కి సంబంధించి 945 దిర్హామ్ల నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఫార్ ఈస్ట్, ఆస్ట్రేలియాలకు 8,895 దిర్హామ్ల నుంచి టిక్కెట్ ధరలుంటాయి. అన్ని క్లాస్లలోనూ ప్రయాణించే ప్రయాణీకులకు 30 కిలోలు (ఎకానమీ), 40 కిలోలు (బిజినెస్) బ్యాగేజీ పొందవచ్చు. 19 ఏప్రిల్ నుంచి 13 డిసెంబర్ వరకు ప్రయాణాలకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం