బహ్రెయిన్లో భారతీయ వలసదారుడి మృతి
- April 18, 2018
మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని నోబర్ట్ బెన్నీగా గుర్తించారు. 28 ఏళ్ళ నోబర్ట్ బెన్నీ, భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. కొద్ది వారాల క్రితమే విజిటింగ్ వీసాపై నోబర్ట్ బెన్నీ బహ్రెయిన్కి వచ్చినట్లు తెలుస్తోంది. గుండెపోటు కారణంగా నోబర్ట్ బెన్నీ మృతి చెందారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







