బహ్రెయిన్లో భారతీయ వలసదారుడి మృతి
- April 18, 2018మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని నోబర్ట్ బెన్నీగా గుర్తించారు. 28 ఏళ్ళ నోబర్ట్ బెన్నీ, భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. కొద్ది వారాల క్రితమే విజిటింగ్ వీసాపై నోబర్ట్ బెన్నీ బహ్రెయిన్కి వచ్చినట్లు తెలుస్తోంది. గుండెపోటు కారణంగా నోబర్ట్ బెన్నీ మృతి చెందారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్