రెబెల్ స్టార్ 15 లక్షలు విరాళం...
- December 04, 2015
భారీ వర్షాలు , వరదలతో చెన్నైప్రజలు నానా కష్టాలు పడుతున్న సంగతి తెల్సిందే..ఎటు చూసిన వర్షపు నీటితో తాగడానికి బుక్కెడు మంచి నీళ్ళు దొరకక ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతున్నారు..ఇక ఇప్పటికే మోడీ చెన్నైకి తక్షణ సహాయంగా 1000 కోట్లు అనౌన్స్ చేసారు..అంతే కాక టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం చెన్నైని ఆదుకోవడానికి తల ఓ చెయ్యి వేస్తున్నారు.. అల్లు అర్జున్ - 25 లక్షలు, మహేష్ బాబు - 10 లక్షలు,ఎన్.టి.ఆర్ - 10 లక్షలు, కళ్యాణ్ రామ్ - 5 లక్షలు,మాస్మహరాజ్ రవితేజ - 5 లక్షలు ప్రకటించగా తాజాగా ఆ లిస్టు లో రెబెల్ స్టార్ ప్రభాస్ చేరాడు, తన వంతు సహాయంగా 15 లక్షలు విరాళం ప్రకటించాడు..
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









