రెబెల్ స్టార్ 15 లక్షలు విరాళం...
- December 04, 2015
భారీ వర్షాలు , వరదలతో చెన్నైప్రజలు నానా కష్టాలు పడుతున్న సంగతి తెల్సిందే..ఎటు చూసిన వర్షపు నీటితో తాగడానికి బుక్కెడు మంచి నీళ్ళు దొరకక ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతున్నారు..ఇక ఇప్పటికే మోడీ చెన్నైకి తక్షణ సహాయంగా 1000 కోట్లు అనౌన్స్ చేసారు..అంతే కాక టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం చెన్నైని ఆదుకోవడానికి తల ఓ చెయ్యి వేస్తున్నారు.. అల్లు అర్జున్ - 25 లక్షలు, మహేష్ బాబు - 10 లక్షలు,ఎన్.టి.ఆర్ - 10 లక్షలు, కళ్యాణ్ రామ్ - 5 లక్షలు,మాస్మహరాజ్ రవితేజ - 5 లక్షలు ప్రకటించగా తాజాగా ఆ లిస్టు లో రెబెల్ స్టార్ ప్రభాస్ చేరాడు, తన వంతు సహాయంగా 15 లక్షలు విరాళం ప్రకటించాడు..
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







