''టుస్సాడ్స్'' లో చోటు దక్కిన మొదటి భారతీయ డైరెక్టర్!
- April 19, 2018ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్లో తమ మైనపు విగ్రహాలు ఉండాలని ప్రతీ నటి, నటుడు కోరుకుంటారు. తాజాగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ మైనపు విగ్రహం అందులో కొలువు దీరబోతోంది. టుస్సాడ్స్లో ఉంచబోతున్న తొలి భారతీయ దర్శకుడు, నిర్మాత మైనపు బొమ్మ కరణ్ ది కావడం విశేషం. తన విగ్రహం తయారుచేయబోతున్న మేడమ్ టుస్సాడ్స్కు ధన్యవాదాలు తెలిపారు. మైనపు విగ్రహం ఉన్న ఏకైక భారతీయ దర్శక-నిర్మాత తానే కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆరు నెలల్లో విగ్రహం సిద్ధవుతుందని టుస్సాడ్స్ సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం