టిటిడి ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్
- April 20, 2018తిరుమల : టిటిడి ఛైర్మన్ పదవిని పుట్టా సుధాకర్ యాదవ్కే కేటాయిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిఎస్ఎస్ శివాజీ, రాయపాటి, బొండాఉమా, పార్థసారథి, కాంగ్రెస్ నుంచి వచ్చిన రుదర్రాజు పద్మరాజును సభ్యులుగా నియమించింది. తెలంగాణ నుంచి సభ్యులుగా ఇనుగాల పెద్దారెడ్డితో పాటు ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యను నియమించింది. జిల్లాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక కూర్పును అధికారపక్షం పూర్తిచేసింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు