అబుదాబీ:రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- April 20, 2018అబుదాబీ: ముఫ్రాక్ బ్రిడ్జి వద్ద నాలుగు కార్లు ఢీ కొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అబుదాబీ పోలీసులు చెబుతున్న వివరాల్ని బట్టి, కారు డ్రైవర్ అతి వేగంతో హైవే బ్యారియర్ని ఢీకొన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మిగతా కార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ - సీరియస్ యాక్సిడెంట్స్ హెడ్ డాక్టర్ ముస్లిమ్ మొహమ్మద్ అల్ జునైబి మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, తద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలను నివారించినట్లవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు