షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న కేసీఆర్
- April 20, 2018ముఖ్యమంత్రి కేసీఆర్... కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు పాలకమండలి సభ్యులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బాబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!