ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికడదాం
- April 21, 2018మనామా: 42వ యాన్యువల్ రాఫ్ట్ రేస్ సందర్భంగా 240 మంది ఔత్సాహికులు ప్లాస్టిక్ పొల్యూషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సల్మానియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అల్ బదర్ హోటల్ మరియు రిసార్ట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం 'స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్' నినాదంతో ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ భూతం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వినియోగం క్రమక్రమంగా తగ్గించడం ద్వారా ప్రకృతి వనరుల్ని పరిరక్షించగలుగతామని వారు అభిప్రాయపడ్డారు. ఈ రేస్లో పాల్గొని విజేతలైనవారికి సర్టిఫికెట్లు అందజేశారు. గోల్డెన్ టులిప్ హోటల్లో ఈవెంట్ స్పాన్సరర్కి 'థ్యాంక్యూ లంచ్' ఏర్పాటు చేసినట్లు క్లబ్ పేర్కొంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..