జిజాన్పైకి దూసుకొచ్చిన మిస్సైల్ కూల్చివేత
- April 21, 2018జెడ్డా: సౌదీ అరేబియా దళాలు, హౌతీ మిలిటెంట్స్ సంధించిన మిస్సైల్ని విజయవంతంగా కూల్చేశాయి. పౌరులే లక్ష్యంగా పెద్దయెత్తున మిస్సైల్స్ని సంధిస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా హౌతీ తీవ్రవాదులు. ఇరాన్ నుంచి అందుతున్న సహకారంతో తీవ్రవాదులు యెమెన్లో పెచ్చిపోతూ, అట్నుంచి సౌదీ వైపుగా మిస్సైల్స్ సంధిస్తుండగా, వాటిని అత్యంత వ్యూహాత్మకంగా సౌదీ దళాలు ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. జిజాన్లో ఆరామ్కో రిఫైనరీ మరియు కీలకమైన అనేక ఫెసిలిటీస్ వున్నాయి. రోజుకి 400,000 బ్యారెళ్ళ చమురుని వెలికి తీసే ప్రాజెక్టు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సౌదీ దళాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA