ఐఎస్ శిబిరాలపై దాడులు
- April 21, 2018
డమాస్కస్ : సిరియాపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులు మరవకముందే తాజాగా సరిహద్దు దేశమైన ఇరాక్ సైతం క్షిపణిదాడులకు దిగింది. సరిహద్దులోని ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించినట్టు ఇరాక్ ప్రధాని తెలిపారు. ఇరాక్ భూభాగానికి ముప్పు పొంచి ఉన్నందువల్లే దాడులకు దిగామన్న ఆయన దాడులు జరిపిన ఖచ్చితమైన ప్రాంతాన్ని మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!