ఐఎస్ శిబిరాలపై దాడులు
- April 21, 2018డమాస్కస్ : సిరియాపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులు మరవకముందే తాజాగా సరిహద్దు దేశమైన ఇరాక్ సైతం క్షిపణిదాడులకు దిగింది. సరిహద్దులోని ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించినట్టు ఇరాక్ ప్రధాని తెలిపారు. ఇరాక్ భూభాగానికి ముప్పు పొంచి ఉన్నందువల్లే దాడులకు దిగామన్న ఆయన దాడులు జరిపిన ఖచ్చితమైన ప్రాంతాన్ని మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..