హత్య కేసులో దోషికి జీవిత ఖైదు
- April 24, 2018ఓ హత్య కేసులో నిందితుడు దేశం వదిలి పారిపోయి, తిరిగి 14 ఏళ్ళ తర్వాత యూఏఈకి రాగా, అతనికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. ఈ హత్యలో అతనికి సహకరించిన మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదును న్యాయస్థానం విధించింది. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ శిక్షల్ని ఖరారు చేసింది. 2003లో ముగ్గరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. మృతుడు క్యాషియర్. అతనిపై దాడి చేసి 3,000 దిర్హామ్ల నగదు, ఏటీఎం కార్డు దొంగిలించారు దుండగులు. పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేయగా, మూడో వ్యక్తి దేశం విడిచి పారిపోయాడు. 14 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన అతనికి జీవిత ఖైదుతో యూఏఈ స్వాగతం పలికినట్లయ్యింది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక