హత్య కేసులో దోషికి జీవిత ఖైదు
- April 24, 2018![1 హత్య కేసులో దోషికి జీవిత ఖైదు](https://www.maagulf.com/godata/articles/201804/image_1524554398.jpg)
ఓ హత్య కేసులో నిందితుడు దేశం వదిలి పారిపోయి, తిరిగి 14 ఏళ్ళ తర్వాత యూఏఈకి రాగా, అతనికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. ఈ హత్యలో అతనికి సహకరించిన మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదును న్యాయస్థానం విధించింది. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ శిక్షల్ని ఖరారు చేసింది. 2003లో ముగ్గరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. మృతుడు క్యాషియర్. అతనిపై దాడి చేసి 3,000 దిర్హామ్ల నగదు, ఏటీఎం కార్డు దొంగిలించారు దుండగులు. పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేయగా, మూడో వ్యక్తి దేశం విడిచి పారిపోయాడు. 14 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చిన అతనికి జీవిత ఖైదుతో యూఏఈ స్వాగతం పలికినట్లయ్యింది.
తాజా వార్తలు
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్