విజయవాడలో దుర్గగుడి వద్ద వంతెన..

- December 04, 2015 , by Maagulf
విజయవాడలో దుర్గగుడి  వద్ద వంతెన..

కృష్ణాజిల్లా విజయవాడలో దుర్గగుడి వద్ద  పైవంతెన, రహదారి నిర్మాణ పనులకు శనివారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా మహేశ్వరావు, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావు, కామినేని శ్రీనివాస్‌, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బొండా ఉమామహేశ్వరరావు, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com