డ్రగ్స్ ప్యాకేజ్తో పట్టుబడ్డ మహిళ
- April 27, 2018అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ సైకోట్రాఫిక్ డ్రగ్స్తో కూడిన ప్యాకెట్తో కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆసియాకి చెందిన ఆ మహిళ, తనకు ఆ ప్యాకేజీలో ఏముందో తెలియదని విచారణలో వెల్లడించింది. వీసా ఇస్తామని చెప్పి, ఓ ప్యాకేజీని డెలివర్ చేయాల్సిందిగా తనకు కొందరు సూచించారనీ, వీసా కోసం వారు చెప్పింది చేశాననీ ఆమె వెల్లడించింది. మొత్తం 1,300 పిల్స్ని ఆ ప్యాకేజీలో అధికారులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ మే 30న జరగనుంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!