డ్రగ్స్ ప్యాకేజ్తో పట్టుబడ్డ మహిళ
- April 27, 2018
అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ సైకోట్రాఫిక్ డ్రగ్స్తో కూడిన ప్యాకెట్తో కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆసియాకి చెందిన ఆ మహిళ, తనకు ఆ ప్యాకేజీలో ఏముందో తెలియదని విచారణలో వెల్లడించింది. వీసా ఇస్తామని చెప్పి, ఓ ప్యాకేజీని డెలివర్ చేయాల్సిందిగా తనకు కొందరు సూచించారనీ, వీసా కోసం వారు చెప్పింది చేశాననీ ఆమె వెల్లడించింది. మొత్తం 1,300 పిల్స్ని ఆ ప్యాకేజీలో అధికారులు గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ మే 30న జరగనుంది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







