భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
- April 28, 2018కృష్ణా జిల్లా:భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని APNRI మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.ఆలయ పురోహితులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ ధర్మకర్త శ్రీ పింగళి ప్రసాద్ ఫోటోకి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆలయ కమిటీ సభ్యులు చిత్రపు సూర్యనారాయణ(ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది),కల్యాణి(ఉపాధ్యాయురాలు)దంపతులు మంత్రిని ఘనంగా సత్కరించారు.అనంతరం మంత్రి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!