భారత దేశం అగ్నికి ఆహుతి అవుతోందట
- April 30, 2018
భారత దేశం మండిపోతందని నాసాకు చెందిన ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విడుదల చేసిన ఫొటోలు చెబుతున్నాయి. నాసాకు చెందిన ఈ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.. ఎప్పటికప్పుడు అగ్నికి ఆహుతి అవుతున్న ప్రాంతాల ఫొటోలను తీస్తుంటుంది దేశంలో పెరిగిపోతున్న పంటల దహనాల వల్ల కలుగుతున్న నష్టాన్ని ఇటీవల విడుదల చేసిన ఫొటోలు కళ్లకు కట్టాయి. ఉత్తర, మధ్య భారత్లో ఈ లొకేషన్స్ పెద్ద సంఖ్యలో ఉండగా.. దక్షిణ భారతంలోనూ కొన్ని ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..