ఉద్యోగాలపేరుతో మోసం..
- April 30, 2018విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని చాంద్రాయణగుట్టకు చెందిన ఆయూబ్ ను ఈ ముఠా మోసం చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ కాల్స్ వచ్చిన టవర్ లోకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హర్యానాకు చెందిన గుంజన్, వినయ్, తరుణ్ జ్యోత్ కౌర్లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అలాగే వీరి అకౌంట్స్ సీజ్ చేసి, డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు