దేశరాజధాని లో మొదలైన 4వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు
- December 05, 2015
దేశరాజధాని దిల్లీలో 4వ అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రారంభమైంది. మొదటి రోజులో భాగంగా హాలీవుడ్ చిత్రం 'డెఫినెషన్ ఆఫ్ ఫియర్'ను ప్రదర్శించారు. బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్లో నటించిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. జేమ్స్ సిమ్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆరు రోజుల పాటు సాగే ఈ ఫిలిం ఫెస్టివల్లో 90 దేశాలకు చెందిన 150 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం: గవర్నర్ శుక్లా
- అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం









