దేశరాజధాని లో మొదలైన 4వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు
- December 05, 2015
దేశరాజధాని దిల్లీలో 4వ అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రారంభమైంది. మొదటి రోజులో భాగంగా హాలీవుడ్ చిత్రం 'డెఫినెషన్ ఆఫ్ ఫియర్'ను ప్రదర్శించారు. బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్లో నటించిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. జేమ్స్ సిమ్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆరు రోజుల పాటు సాగే ఈ ఫిలిం ఫెస్టివల్లో 90 దేశాలకు చెందిన 150 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!









