దుబాయ్:రమదాన్లో స్కూల్ టైమింగ్స్
- May 02, 2018దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో విద్యార్థుల స్కూల్ టైమింగ్స్ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. తక్కువ సమయం మాత్రమే స్కూల్స్ ఈ సీజన్లో నడుస్తాయి. దుబాయ్స్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) ఈ మేరకు సర్కులర్ని జారీ చేసింది. ఉదయం 8 నుంచి 8.30 నిమిషాల మధ్య స్కూల్స్ & రపారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట - 1.30 వరకు మాత్రమే స్కూల్స్ పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ టైమింగ్స్ 5 గంటలకు మించి వుండకూడదు. కెహెచ్డిఎ చీఫ్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండ్ పిర్మట్స్ కమిషన్ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ, యూఏఈ మరియు దుబాయ్ వాసులకు ఈ పవిత్ర రమదాన్ మాసం ఎంతో ప్రత్యేకమైనది చెప్పారు. చిన్నారులు, యువత భవిష్యత్ నిర్దేశకులు గనుక, వారికి ఈ పవిత్ర రమదాన్ మాసం పట్ల అవగాహన పెంచడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని వారికి అలవాటు చేయడంలో భాగంగా పలు కార్యక్రమాల్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం