మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆర్వోపీ ఎలక్ట్రానిక్ కియోస్క్లు
- May 04, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఒమన్ అరబ్ బ్యాంక్తో కలిసి ఎలక్ట్రానిక్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఎంక్వయిరీ, స్థానిక జిసిసి అలాగే మున్సిపల్ జరీమానాల చెల్లింపుకు ఈ సర్వీస్ ఉపయోగపడ్తుంది. సెల్ఫ్ సర్వీసెస్ కియోస్క్ల ద్వారా పేమెంట్ ప్రాసెస్ సులభతరమవుతుందని అధికారులు అంటున్నారు. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మూడు కియోస్క్లను ఏర్పాటు చేశారు అధికారులు. డిపాచ్యూర్స్ బిల్డింగ్ హాల్ వన్లో ఒకటి, వీసా కాన్సిలేషన్ హాల్లో మరొకటి, పాస్పోర్ట్ మరియు ఎలక్ట్రానిక్ రటావెల్ గేట్స్ దగ్గరలో మరొకటి ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని ఈ కియోస్క్ల ద్వారా ప్రయాణీకులు క్లియర్ చేసుకోవచ్చు. రెసిడెంట్స్ (వలసదారులు) ఐడీ నెంబర్నీ, టూరిస్టులు వీసా నంబర్ని ఎంటర్ చేయడం ద్వారా కియోస్క్లను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







