మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆర్వోపీ ఎలక్ట్రానిక్ కియోస్క్లు
- May 04, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఒమన్ అరబ్ బ్యాంక్తో కలిసి ఎలక్ట్రానిక్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఎంక్వయిరీ, స్థానిక జిసిసి అలాగే మున్సిపల్ జరీమానాల చెల్లింపుకు ఈ సర్వీస్ ఉపయోగపడ్తుంది. సెల్ఫ్ సర్వీసెస్ కియోస్క్ల ద్వారా పేమెంట్ ప్రాసెస్ సులభతరమవుతుందని అధికారులు అంటున్నారు. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మూడు కియోస్క్లను ఏర్పాటు చేశారు అధికారులు. డిపాచ్యూర్స్ బిల్డింగ్ హాల్ వన్లో ఒకటి, వీసా కాన్సిలేషన్ హాల్లో మరొకటి, పాస్పోర్ట్ మరియు ఎలక్ట్రానిక్ రటావెల్ గేట్స్ దగ్గరలో మరొకటి ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని ఈ కియోస్క్ల ద్వారా ప్రయాణీకులు క్లియర్ చేసుకోవచ్చు. రెసిడెంట్స్ (వలసదారులు) ఐడీ నెంబర్నీ, టూరిస్టులు వీసా నంబర్ని ఎంటర్ చేయడం ద్వారా కియోస్క్లను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







