మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆర్వోపీ ఎలక్ట్రానిక్ కియోస్క్లు
- May 04, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఒమన్ అరబ్ బ్యాంక్తో కలిసి ఎలక్ట్రానిక్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఎంక్వయిరీ, స్థానిక జిసిసి అలాగే మున్సిపల్ జరీమానాల చెల్లింపుకు ఈ సర్వీస్ ఉపయోగపడ్తుంది. సెల్ఫ్ సర్వీసెస్ కియోస్క్ల ద్వారా పేమెంట్ ప్రాసెస్ సులభతరమవుతుందని అధికారులు అంటున్నారు. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మూడు కియోస్క్లను ఏర్పాటు చేశారు అధికారులు. డిపాచ్యూర్స్ బిల్డింగ్ హాల్ వన్లో ఒకటి, వీసా కాన్సిలేషన్ హాల్లో మరొకటి, పాస్పోర్ట్ మరియు ఎలక్ట్రానిక్ రటావెల్ గేట్స్ దగ్గరలో మరొకటి ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని ఈ కియోస్క్ల ద్వారా ప్రయాణీకులు క్లియర్ చేసుకోవచ్చు. రెసిడెంట్స్ (వలసదారులు) ఐడీ నెంబర్నీ, టూరిస్టులు వీసా నంబర్ని ఎంటర్ చేయడం ద్వారా కియోస్క్లను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







