మస్కట్ ఎయిర్పోర్ట్లో ఆర్వోపీ ఎలక్ట్రానిక్ కియోస్క్లు
- May 04, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఒమన్ అరబ్ బ్యాంక్తో కలిసి ఎలక్ట్రానిక్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఎంక్వయిరీ, స్థానిక జిసిసి అలాగే మున్సిపల్ జరీమానాల చెల్లింపుకు ఈ సర్వీస్ ఉపయోగపడ్తుంది. సెల్ఫ్ సర్వీసెస్ కియోస్క్ల ద్వారా పేమెంట్ ప్రాసెస్ సులభతరమవుతుందని అధికారులు అంటున్నారు. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మూడు కియోస్క్లను ఏర్పాటు చేశారు అధికారులు. డిపాచ్యూర్స్ బిల్డింగ్ హాల్ వన్లో ఒకటి, వీసా కాన్సిలేషన్ హాల్లో మరొకటి, పాస్పోర్ట్ మరియు ఎలక్ట్రానిక్ రటావెల్ గేట్స్ దగ్గరలో మరొకటి ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని ఈ కియోస్క్ల ద్వారా ప్రయాణీకులు క్లియర్ చేసుకోవచ్చు. రెసిడెంట్స్ (వలసదారులు) ఐడీ నెంబర్నీ, టూరిస్టులు వీసా నంబర్ని ఎంటర్ చేయడం ద్వారా కియోస్క్లను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..