అనుదీప్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్
- May 07, 2018
సివిల్స్లో ఆలిండియా టాపర్గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్స్లో
టాపర్గా నిలిచినందుకు అనుదీప్ ను సీఎం మరోమారు ప్రశంసించారు. ప్రగతి భవనంలో అనుదీప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డ ఆలిండియా టాపర్గా నిలువడం మన రాష్ట్రానికే గర్వకారణమని ఉద్ఘాటించారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్ .
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







