అనుదీప్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్
- May 07, 2018
సివిల్స్లో ఆలిండియా టాపర్గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్స్లో
టాపర్గా నిలిచినందుకు అనుదీప్ ను సీఎం మరోమారు ప్రశంసించారు. ప్రగతి భవనంలో అనుదీప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డ ఆలిండియా టాపర్గా నిలువడం మన రాష్ట్రానికే గర్వకారణమని ఉద్ఘాటించారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్ .
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









