అనుదీప్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్
- May 07, 2018
సివిల్స్లో ఆలిండియా టాపర్గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్స్లో
టాపర్గా నిలిచినందుకు అనుదీప్ ను సీఎం మరోమారు ప్రశంసించారు. ప్రగతి భవనంలో అనుదీప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డ ఆలిండియా టాపర్గా నిలువడం మన రాష్ట్రానికే గర్వకారణమని ఉద్ఘాటించారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్ .
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..