అనుదీప్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్
- May 07, 2018
సివిల్స్లో ఆలిండియా టాపర్గా నిలిచిన దురిశెట్టి అనుదీప్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సివిల్స్లో
టాపర్గా నిలిచినందుకు అనుదీప్ ను సీఎం మరోమారు ప్రశంసించారు. ప్రగతి భవనంలో అనుదీప్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డ ఆలిండియా టాపర్గా నిలువడం మన రాష్ట్రానికే గర్వకారణమని ఉద్ఘాటించారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్ .
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







