మలేసియాలో పార్లమెంట్ ఎన్నికలు
- May 09, 2018
కౌలాలంపూర్ : అవినీతి ఆరోపణలు, కుంభకోణాల నేపథ్యంలో మలేసియా పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. వారాంతంలో కాకుండా మధ్యలో ఓటింగ్ నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గుతుందని పార్టీలు భావిస్తున్నాయి. అయితే 85శాతం వరకు పోలింగ్ శాతం నమోదవుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ప్రధానితో సహా పలువురు ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని నజీబ్ రజార్ నేతృత్వంలోని పాలక సంకీర్ణం, మహితిర్ మహ్మద్ నేతృత్వంలోని ప్రతిపక్షం మధ్య ప్రధానంగా పోరు సాగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







