అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 10, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇద్దరు చిన్నారుల్ని బలి తీసుకుంది. రెస్క్యూ సిబ్బంది మృతి చెందినవారిని అరబ్ జాతీయులుగా గుర్తించినట్లు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారు. విలాయత్ ఆఫ్ సీబ్ ప్రాంతంలోని సుర్ అల్ హాదిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ప్రమాద వివరాల్ని ఆన్లైన్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!









