అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 10, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇద్దరు చిన్నారుల్ని బలి తీసుకుంది. రెస్క్యూ సిబ్బంది మృతి చెందినవారిని అరబ్ జాతీయులుగా గుర్తించినట్లు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారు. విలాయత్ ఆఫ్ సీబ్ ప్రాంతంలోని సుర్ అల్ హాదిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ప్రమాద వివరాల్ని ఆన్లైన్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







