అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 10, 2018మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇద్దరు చిన్నారుల్ని బలి తీసుకుంది. రెస్క్యూ సిబ్బంది మృతి చెందినవారిని అరబ్ జాతీయులుగా గుర్తించినట్లు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారు. విలాయత్ ఆఫ్ సీబ్ ప్రాంతంలోని సుర్ అల్ హాదిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ప్రమాద వివరాల్ని ఆన్లైన్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు