తాత్కాలికంగా రోడ్డు మూసివేత
- May 10, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. అస్ సాహ్వా టవర్ నుంచి రువి వైపుగా వున్న మార్గాన్ని మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. మే 10, గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం.. అంటే మే 11 సాయంత్రం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మూడవ మరియు నాలుగవ లేన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పీరియాడిక్ మెయిన్టెనెన్స్లో భాగంగా ఈ మూసివేత అమల్లో వుంటుందనీ, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









