అవయవదానం చేసిన క్రికెటర్స్
- May 10, 2018
దిల్లీ డేర్డెవిల్స్ టీంకు చెందిన భారత ఆటగాళ్లందరూ అవయవదానం చేశారు. ‘స్పిరిట్ ఆఫ్ గివింగ్’ పేరిట అవయవదానంపై అవగాహన కల్పించేందుకు దిల్లీ డేర్డెవిల్స్ యాజమాన్యం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే భారత ఆటగాళ్ళు గౌతమ్ గంభీర్, పృథ్వీ షా తదితర ఆటగాళ్లు తాము అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. గౌతమ్ గంభీర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతి ఒక్కరు అవయవదానం చేయాలి. మీరు చేసే దానం వలన మరొకరికి జీవితం నిలబడుతుంది. జీవితంలో ఇంతకన్నా గొప్ప దానం ఏది ఉండదు. కావున ఈ కార్యక్రమంలో అందరు భాగ్యసామ్యం కావాలని" గంభీర్ కోరాడు
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







