అవయవదానం చేసిన క్రికెటర్స్
- May 10, 2018
దిల్లీ డేర్డెవిల్స్ టీంకు చెందిన భారత ఆటగాళ్లందరూ అవయవదానం చేశారు. ‘స్పిరిట్ ఆఫ్ గివింగ్’ పేరిట అవయవదానంపై అవగాహన కల్పించేందుకు దిల్లీ డేర్డెవిల్స్ యాజమాన్యం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే భారత ఆటగాళ్ళు గౌతమ్ గంభీర్, పృథ్వీ షా తదితర ఆటగాళ్లు తాము అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. గౌతమ్ గంభీర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతి ఒక్కరు అవయవదానం చేయాలి. మీరు చేసే దానం వలన మరొకరికి జీవితం నిలబడుతుంది. జీవితంలో ఇంతకన్నా గొప్ప దానం ఏది ఉండదు. కావున ఈ కార్యక్రమంలో అందరు భాగ్యసామ్యం కావాలని" గంభీర్ కోరాడు
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







