అవయవదానం చేసిన క్రికెటర్స్
- May 10, 2018
దిల్లీ డేర్డెవిల్స్ టీంకు చెందిన భారత ఆటగాళ్లందరూ అవయవదానం చేశారు. ‘స్పిరిట్ ఆఫ్ గివింగ్’ పేరిట అవయవదానంపై అవగాహన కల్పించేందుకు దిల్లీ డేర్డెవిల్స్ యాజమాన్యం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే భారత ఆటగాళ్ళు గౌతమ్ గంభీర్, పృథ్వీ షా తదితర ఆటగాళ్లు తాము అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. గౌతమ్ గంభీర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతి ఒక్కరు అవయవదానం చేయాలి. మీరు చేసే దానం వలన మరొకరికి జీవితం నిలబడుతుంది. జీవితంలో ఇంతకన్నా గొప్ప దానం ఏది ఉండదు. కావున ఈ కార్యక్రమంలో అందరు భాగ్యసామ్యం కావాలని" గంభీర్ కోరాడు
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









