అశ్వనీదత్ కుమార్తె వివాహవేడుకకు హాజరైన మంత్రులు
- December 06, 2015
ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్, నాగ్ అశ్విన్ వివాహం ఆదివారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం









