అశ్వనీదత్‌ కుమార్తె వివాహవేడుకకు హాజరైన మంత్రులు

- December 06, 2015 , by Maagulf
అశ్వనీదత్‌ కుమార్తె వివాహవేడుకకు హాజరైన మంత్రులు

ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తె ప్రియాంక దత్‌, నాగ్‌ అశ్విన్‌ వివాహం ఆదివారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com