పాకిస్థాన్లో భారీ పేలుడు..5 మంది మృతి
- May 10, 2018
పాకిస్థాన్:పాకిస్థాన్లోని పెషావర్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఐదుగురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బిలాల్ టౌన్లోని హోటల్ నాలుగవ అంతస్థులో సంభవించిన పేలుడులో గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. హోటల్లో గ్యాస్ లీకేజీ అవడం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. భద్రతా దళాలు బాంబు తనిఖీ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









