ఇన్వెస్టర్స్ ఇబ్బందులు తొలగించాలి
- December 07, 2015
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మున్సిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజనీర్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాప్ కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్ని సందర్శించి, ఓ కొత్తపాలసీని ప్రకటించారు. ఈ పోలసీ ఇన్వెస్ట్మెంట్ లైసెన్సుల్ని ఉద్దేశించి, ఇన్వెస్టర్లను ఆకర్షించేదిగా రూపొందించారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ఖలీఫా డైరెక్షన్లో మెగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్గా ఎదురయ్యే ఇన్వెస్ట్మెంట్ ఇబ్బందుల్ని తగ్గించేందుకు వీలుగా మినిస్టర్ ఈ లైసెన్సులకు అవకాశంకల్పించారు. అభివృద్దిలో ఇన్వెస్ట్మెంట్లదే కీలక పాత్ర అనీ, అలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు ఇబ్బందులు కలగజేయకూడదని మినిస్ట్రీ వెల్లడించింది.అబ్దుల్లా ఖలీఫ్, కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్ని సందర్శించి, ఇంజనీరింగ్ హెడ్ సలీమ్ అల్ ఖుతితో సమావేశమయ్యారు. జాయింట్ మున్సిపల్ సర్వీసెస్ ఇంజనీర్రయీద్ అల్ సలాహ్ మరియు సిఎంసి సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్వెస్టర్లకు సానుకూల వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలనిఅబ్దుల్లా ఖలీఫ్ కోరారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









