ఇన్వెస్టర్స్ ఇబ్బందులు తొలగించాలి
- December 07, 2015
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మున్సిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజనీర్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాప్ కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్ని సందర్శించి, ఓ కొత్తపాలసీని ప్రకటించారు. ఈ పోలసీ ఇన్వెస్ట్మెంట్ లైసెన్సుల్ని ఉద్దేశించి, ఇన్వెస్టర్లను ఆకర్షించేదిగా రూపొందించారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ఖలీఫా డైరెక్షన్లో మెగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్గా ఎదురయ్యే ఇన్వెస్ట్మెంట్ ఇబ్బందుల్ని తగ్గించేందుకు వీలుగా మినిస్టర్ ఈ లైసెన్సులకు అవకాశంకల్పించారు. అభివృద్దిలో ఇన్వెస్ట్మెంట్లదే కీలక పాత్ర అనీ, అలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు ఇబ్బందులు కలగజేయకూడదని మినిస్ట్రీ వెల్లడించింది.అబ్దుల్లా ఖలీఫ్, కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్ని సందర్శించి, ఇంజనీరింగ్ హెడ్ సలీమ్ అల్ ఖుతితో సమావేశమయ్యారు. జాయింట్ మున్సిపల్ సర్వీసెస్ ఇంజనీర్రయీద్ అల్ సలాహ్ మరియు సిఎంసి సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్వెస్టర్లకు సానుకూల వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలనిఅబ్దుల్లా ఖలీఫ్ కోరారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







