ఇన్వెస్టర్స్ ఇబ్బందులు తొలగించాలి
- December 07, 2015
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మున్సిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజనీర్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాప్ కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్ని సందర్శించి, ఓ కొత్తపాలసీని ప్రకటించారు. ఈ పోలసీ ఇన్వెస్ట్మెంట్ లైసెన్సుల్ని ఉద్దేశించి, ఇన్వెస్టర్లను ఆకర్షించేదిగా రూపొందించారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ఖలీఫా డైరెక్షన్లో మెగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్గా ఎదురయ్యే ఇన్వెస్ట్మెంట్ ఇబ్బందుల్ని తగ్గించేందుకు వీలుగా మినిస్టర్ ఈ లైసెన్సులకు అవకాశంకల్పించారు. అభివృద్దిలో ఇన్వెస్ట్మెంట్లదే కీలక పాత్ర అనీ, అలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు ఇబ్బందులు కలగజేయకూడదని మినిస్ట్రీ వెల్లడించింది.అబ్దుల్లా ఖలీఫ్, కాంప్రహెన్సివ్ మున్సిపల్ సెంటర్ని సందర్శించి, ఇంజనీరింగ్ హెడ్ సలీమ్ అల్ ఖుతితో సమావేశమయ్యారు. జాయింట్ మున్సిపల్ సర్వీసెస్ ఇంజనీర్రయీద్ అల్ సలాహ్ మరియు సిఎంసి సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్వెస్టర్లకు సానుకూల వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలనిఅబ్దుల్లా ఖలీఫ్ కోరారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







