బీజేపీ సంచలన నిర్ణయం ..ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామం
- May 13, 2018
ఏపీలో బీజేపీని వీడి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగిన కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా అదే పార్టీకి అధ్యక్షుడయ్యారు. కన్నాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. అటు అధ్యక్ష రేసులో మొదటి నుంచి ముందున్న సోము వీర్రాజుకు, రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ పదవి ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







