బీజేపీ సంచలన నిర్ణయం ..ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామం
- May 13, 2018
ఏపీలో బీజేపీని వీడి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగిన కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా అదే పార్టీకి అధ్యక్షుడయ్యారు. కన్నాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. అటు అధ్యక్ష రేసులో మొదటి నుంచి ముందున్న సోము వీర్రాజుకు, రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ పదవి ఇచ్చారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







