ఉగ్రవాదులకు మరణ శిక్షను ఖరారు చేసిన ఇరాన్‌ కోర్టు

- May 13, 2018 , by Maagulf
ఉగ్రవాదులకు మరణ శిక్షను ఖరారు చేసిన ఇరాన్‌ కోర్టు

తెహ్రాన్‌ : గత జూన్‌లో ఇరాన్‌ పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులకు తెహ్రాన్‌ రెవల్యూషనరీ కోర్టు మరణ శిక్షను విధించింది. ప్రధాన న్యాయమూర్తి మౌసా గజన్‌ఫరాబాదీ మాట్లాడుతూ ఇరాన్‌ విప్లవ నేత అయతుల్లాV్‌ా రోహోల్లా ఖమోని, పార్లమెంట్‌పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను దోషిగా పేర్కొంటున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 50కి పైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బందిని కూడా మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com