ఉగ్రవాదులకు మరణ శిక్షను ఖరారు చేసిన ఇరాన్ కోర్టు
- May 13, 2018
తెహ్రాన్ : గత జూన్లో ఇరాన్ పార్లమెంట్పై దాడి చేసిన కేసులో ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులకు తెహ్రాన్ రెవల్యూషనరీ కోర్టు మరణ శిక్షను విధించింది. ప్రధాన న్యాయమూర్తి మౌసా గజన్ఫరాబాదీ మాట్లాడుతూ ఇరాన్ విప్లవ నేత అయతుల్లాV్ా రోహోల్లా ఖమోని, పార్లమెంట్పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను దోషిగా పేర్కొంటున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 50కి పైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బందిని కూడా మృతి చెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







