అణు ప్రయోగ కేంద్రం తొలగింపు..ఉ.కొరియా ప్రకటన
- May 13, 2018
పాంగ్యాంగ్: తాము అణు ప్రయోగాలు నిర్వహించే అణు ప్రయోగ కేంద్రాన్ని ఈ నెల 23-25 తేదీల మధ్యలో తొలగించనున్నట్లు ఉ.కొరియా శనివారం ప్రకటించింది. కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేసే ప్రక్రియలో భాగంగా తాము ముందడుగు వేస్తున్నామని, తొలగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఉ.కొరియా విదేశాంగశాఖను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ సనా ఒక వార్తా కథనంలోవెల్లడించింది. ఇటీవల జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యుపికె) ఏడవ కేంద్ర కమిటీ మూడో ప్లీనరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొరియా అణ్వాయుధ సంస్థ, ఇతర సంబంధిత సంస్థల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలియచేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







