అణు ప్రయోగ కేంద్రం తొలగింపు..ఉ.కొరియా ప్రకటన
- May 13, 2018
పాంగ్యాంగ్: తాము అణు ప్రయోగాలు నిర్వహించే అణు ప్రయోగ కేంద్రాన్ని ఈ నెల 23-25 తేదీల మధ్యలో తొలగించనున్నట్లు ఉ.కొరియా శనివారం ప్రకటించింది. కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేసే ప్రక్రియలో భాగంగా తాము ముందడుగు వేస్తున్నామని, తొలగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఉ.కొరియా విదేశాంగశాఖను ఉటంకిస్తూ అధికార వార్తా సంస్థ సనా ఒక వార్తా కథనంలోవెల్లడించింది. ఇటీవల జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యుపికె) ఏడవ కేంద్ర కమిటీ మూడో ప్లీనరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొరియా అణ్వాయుధ సంస్థ, ఇతర సంబంధిత సంస్థల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలియచేసింది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







