ఒమన్ - యూఏఈ కొత్త రోడ్ బోర్డర్ క్రాసింగ్
- May 13, 2018
మస్కట్: ది సారా బోర్డర్ పాయింట్ మంగళవారం ప్రారంభం కానుందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. అల్ బురైమిలో ఏర్పాటు చేసిన ఈ రోడ్ బోర్డర్ క్రాసింగ్ మే 15న ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ ఛైర్మన్ డ్టార్ సైద్ అల్ కాబి, పోలీస్ అండ్ కస్టమ్స్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ హమాస్ అల్ హతామి పలువురు ప్రముఖులు, సీనియర్ అధికారులు, షేక్స్, పౌరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







