ఒమన్ - యూఏఈ కొత్త రోడ్ బోర్డర్ క్రాసింగ్
- May 13, 2018
మస్కట్: ది సారా బోర్డర్ పాయింట్ మంగళవారం ప్రారంభం కానుందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. అల్ బురైమిలో ఏర్పాటు చేసిన ఈ రోడ్ బోర్డర్ క్రాసింగ్ మే 15న ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ ఛైర్మన్ డ్టార్ సైద్ అల్ కాబి, పోలీస్ అండ్ కస్టమ్స్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ హమాస్ అల్ హతామి పలువురు ప్రముఖులు, సీనియర్ అధికారులు, షేక్స్, పౌరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







