అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువు: అల్ఖైదా
- May 14, 2018
అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువని అల్ఖైదా నాయకుడు ఐమన్ అల్ జవహరి పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమెరికాపై జిహాద్ చేపట్టాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. అమెరికా నిర్ణయం పాలస్తీనియన్లు ఇప్పటి వరకు అనుసరిస్తున్న చర్చల ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదనడానికి నిదర్శమని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇజ్రాయెల్ రాజధాని కూడా ముస్లింలకు చెందిన భూభాగమేనని ఆ వీడియోలో ఐమన్ అల్జవహరి వెల్లడించారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







