అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువు: అల్ఖైదా
- May 14, 2018
అమెరికానే ముస్లింలకు ప్రథమ శత్రువని అల్ఖైదా నాయకుడు ఐమన్ అల్ జవహరి పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమెరికాపై జిహాద్ చేపట్టాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. అమెరికా నిర్ణయం పాలస్తీనియన్లు ఇప్పటి వరకు అనుసరిస్తున్న చర్చల ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదనడానికి నిదర్శమని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇజ్రాయెల్ రాజధాని కూడా ముస్లింలకు చెందిన భూభాగమేనని ఆ వీడియోలో ఐమన్ అల్జవహరి వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







