అల్ బురమైమీ బోర్డర్ ప్రారంభంతో యూఏఈ ట్రిప్ సులభతరం
- May 16, 2018మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, అల్ బురైమిలోని కొత్త సారా బోర్డర్ పాయింట్ ప్రారంభంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ వెళ్ళాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. మస్కట్ నుంచి దఖ్లియా రోడ్ మీదుగా సారా బోర్డర్ పాయింట్కి 332 కిలోమీటర్లు. సారా బోర్డర్ నుంచి దుబాయ్కి 130 కిలోమీట్ల దూరం. ఇరువైపులా ఈ బోర్డర్లో ఆరేసి కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ బోర్డర్ ప్రారంభంతో రాకపోకలు చాలా స్మూత్గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. దాంతో ఒమన్ రెసిడెంట్స్ యూఏఈ వెళ్ళి రావడానికి సులభతరంగా మారిందని రాయల్ ఒమన్ పోలీసులు చెబుతున్నారు. రెసిడెంట్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్