బలమైన గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
- December 07, 2015
దోహా మరియు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దాంతో ప్రజలు స్వెట్టర్లను ఆశ్రయిస్తున్నారు. చలిగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ వర్గాలు వెల్లడించాయి. బలమైన గాలులతో విజిబులిటీ తక్కువగా ఉంటుందనీ, దుమ్ము ధూళి ప్రబావం ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు11 డిగ్రీ సెల్సియస్కి తగ్గవచ్చని అంచనా వేశారు. గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీ సెల్సియస్కి దాటకపోవచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. సముద్ర తీర ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చనీ, ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, బలమైన గాలులతో ఇసుక ఎగిరిపడ్తుందని సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







