హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల కోసం నిధి
- May 25, 2018మనామా:మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజినయన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా బహ్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల కోసం నిధి ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా బాధితులకు అండగా వుండేందుకోసం, అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఖర్చుల కోసం బాధితులకు అండగా వుండేందుకు ఈ నిధి ఉపయోగపడ్తుంది. బాధితులకి మళ్ళీ బహ్రెయిన్లో ఎంప్లాయ్మెంట్ దక్కేలా కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఈ నిధి నుంచి ఇద్దరు బాధితులకు సహాయం అందించారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం