'దాస్ కాపిటల్' లోని ఒక పేజీ వేలం ఎంతో తెలుసా!!
- May 26, 2018
కమ్యూనిస్ట్ మేధావి కారల్ మార్క్స్ సిద్ధాంతాలు ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. ఆయన రాసిన 'దాస్ కాపిటల్' రాత ప్రతిలోని ఒక పేజీ ఏకంగా 5,23,000 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లు) పలికింది. మార్క్స్ ద్విశతాబ్ది జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 3న చైనాలోని బీజింగ్లో ఈ రాత ప్రతిని వేలం వేశారు. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య లండన్లో దాస్ కాపిటల్ కోసం మార్క్స్ తయారు చేసుకున్న 1,250 పేజీల రాత ప్రతిలోనిదే ఆ పేజీ అని చెబుతున్నారు. చైనాకు చెందిన ఫెంగ్లుంగ్ అనే వ్యాపారవేత్త ఈ వేలం వేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







