'దాస్ కాపిటల్' లోని ఒక పేజీ వేలం ఎంతో తెలుసా!!
- May 26, 2018కమ్యూనిస్ట్ మేధావి కారల్ మార్క్స్ సిద్ధాంతాలు ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. ఆయన రాసిన 'దాస్ కాపిటల్' రాత ప్రతిలోని ఒక పేజీ ఏకంగా 5,23,000 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లు) పలికింది. మార్క్స్ ద్విశతాబ్ది జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 3న చైనాలోని బీజింగ్లో ఈ రాత ప్రతిని వేలం వేశారు. సెప్టెంబర్ 1850 నుంచి 1853 ఆగస్టు మధ్య లండన్లో దాస్ కాపిటల్ కోసం మార్క్స్ తయారు చేసుకున్న 1,250 పేజీల రాత ప్రతిలోనిదే ఆ పేజీ అని చెబుతున్నారు. చైనాకు చెందిన ఫెంగ్లుంగ్ అనే వ్యాపారవేత్త ఈ వేలం వేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!