ఆఫ్రికాలో శ్రీశ్రీ రవిశంకర్ 'మహా ధ్యానం'
- May 28, 2018
ఆఫ్రికా ఖండంలో శాంతి స్థాపనే లక్ష్యంగా మహా ధ్యాన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక నేత, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ నిర్వహించారు. దీనిలో లక్ష మందికిపైగా ఆఫ్రికావాసులు వెబ్క్యామ్ల సాయంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆఫ్రికాలో నిర్వహించడం ఇది ఆరోసారి. దీనిలో 20 ఆఫ్రికా దేశాలవాసులతోపాటు ఇతర దేశాల పౌరులూ పాల్గొన్నారు. ఉగాండాలోని పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్న 66 మంది ఖైదీలూ దీనిలో పాలుపంచుకొన్నారు. ఎక్కువ మందికి చేరువ కావడమే లక్ష్యంగా రవిశంకర్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికా వ్యాప్తంగా రేడియోల్లో ప్రసారంచేశారు. దీనిలో ధ్యానంతో ఒనగూరే అమూల్యమైన ప్రయోజనాల గురించి రవిశంకర్ వివరించారు. కార్యక్రమానికి మంచి స్పందన లభించిన నేపథ్యంలో.. మరో వారం రోజులపాటు దీన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..