దుబాయ్ క్రీక్ టవర్కి కాంక్రీట్ ప్లేస్మెంట్ పూర్తి
- May 30, 2018
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న దుబాయ్ క్రీక్ టవర్కి సంబంధించి పైల్ క్యాప్ కాంక్రీట్ ప్లేస్మెంట్ పూర్తయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న సమయానికంటే రెండు నెలల ముందే ఈ పని పూర్తవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్లో కాంక్రీట్ పోరింగ్ పనులు పూర్తి కాగా, జనవరి నాటికి మొత్తం 50 శాతం పని పూర్తయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 450 మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఈ సైట్ కోసం పనిచేస్తున్నారు. స్పానిష్ / స్విస్ ఆర్కిటెక్ట్, ఇంజనీర్ సాంటియాగో కాలాట్రావా వాల్లాస్ ఈ దుబాయ్ క్రీక్ని డిజైన్ చేశారు. పలు అబ్జర్వేషన్ డెక్స్ ఇందులో వుంటాయి. పినాకిల్ రూమ్, విఐపీ అబ్జర్వేషన్ డెక్స్ని ఇందులో పొందుపర్చుతారు. 2020 నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి, 2021లో ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







