నేనొక పోకిరిని మాత్రమే..టెర్రరిస్టుని కాను
- May 30, 2018
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితాధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'సంజు' అనే టైటిల్ను ఖరారు చేశారు.ఈ చిత్ర ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్లో సంజయ్గా రణ్బీర్ తన గురించి తాను చెప్పుకొంటూ..'గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈరోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు. ఎందుకంటే నా ఆత్మకథ మీ ముందుకు రాబోతోంది. బయోపిక్ తీసేంత వెరైటీ లైఫ్ ఎవరికి దొరుకుతుంది చెప్పండి. ఎందుకంటే నేనొక పోకిరిని, డ్రగ్స్కి అలవాటు పడినవాడిని. కానీ ఉగ్రవాదిని మాత్రం కాదు.' అని చెప్పడం హైలైట్గా నిలిచింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







