ఇండియా కోసం.. 'పసిఫిక్ కమాండ్' పేరును మార్చారు
- May 31, 2018
పసిఫిక్ మహా సముద్రంలో పెరుగుతున్న భారత ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. యూఎస్ మిలటరీ ఆధ్వర్యంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న 'పసిఫిక్ కమాండ్' పేరును 'యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్'గా మార్చినట్టు పెంటగాన్ అధికారులు తెలిపారు. అత్యాధునిక విమాన వాహక నౌకలతో పాటు, వార్ షిప్ లతో ఉండే ఈ 3.75 లక్షల సైనిక బృందం, గ్రేటర్ పసిఫిక్ రీజియన్ లో పహారా కాస్తుంటుంది. భారత్ కు, పసిఫిక్ మహా సముద్రానికి కనెక్టివిటీ పెరుగుతున్న ఈ తరుణంలో తాము పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్టు యూఎస్ ఢిఫెన్స్ సెక్రెటరీ జిమ్ మాటిస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







